ఈ దాడుల్లో ఫజులుల్లా మృతి చెందినట్లు తెలిపింది. ఇన్నాళ్లు ఫజ్లుల్లా గురించి తెలిసినా.. పట్టించుకోనట్టు ఉన్నా పాక్ పెద్దలు.. పెషావర్ దాడితో సైనిక దాడులు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఫజ్లుల్లా స్థావరం గురించి పక్కాగా తెలుసుకున్న సైన్యం,.. డ్రోన్ దాడులతో మట్టుపెట్టినట్టు పాక్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.