అంతేకాక భారత్ నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడి నుంచైనా తన భూభాగాన్ని రక్షించుకునేందుకు పాక్ సర్వ సన్నద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ తన వైఖరిని మార్చుకోవాలి. మోడీ ముస్లిం వ్యతిరేకి మాత్రమే కాదు, పాకిస్థాన్ వ్యతిరేకి కూడా అని ముషార్రఫ్ వ్యాఖ్యానించారు.