భారత ప్రభుత్వం ఆదేశాలను ఉల్లంఘించి, నిర్భయ వివాదాస్పద డాక్యుమెంటరీ ఇండియాస్ డాటర్ను బీబీసీ బ్రిటన్లో ప్రసారం చేసేసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న భారత ప్రభుత్వం బీబీసీ కి లీగల్ నోటీసులు పంపింది. అయితే దీనితో తమకు సంబంధం లేదని, నిందితుడిని శిక్షించడమే తమకు ముఖ్యమని నిర్భయం తల్లి స్పష్టం చేసింది.