అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా న్యూఢిల్లీ పర్యటన తర్వాత శత్రుదేశాలైన పాకిస్థాన్, చైనా గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. భారత్ - అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింతగా బలపడటాన్ని ఆ రెండు దేశాలు జీర్ణించుకోలేక పోతున్నాయి.
ఇందులో ఇస్లామాబాద్, న్యూఢిల్లీ మధ్య ప్రస్తుతమున్న సంబంధాల పరిస్థితిని షరీఫ్కు బాసిత్ వివరించినట్టు పేర్కొన్నారు. అంతేగాక, రెండు దేశాల మధ్య జమ్మూకాశ్మీర్, ఇతర అపరిష్కృత సమస్యలు పరిష్కరించుకోవడం కూడా ముఖ్యమని బాసిత్ సూచించినట్టు సమాచారం.