ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాశ్మీర్కు బలగాలను పంపి భారత్కు గుణపాఠం చెప్పాలని ఆయన పాక్ సైన్యాన్ని కోరారు. కాశ్మీర్ ప్రజల ఆందోళనలు తీవ్రమయ్యాయని, చనిపోయిన వారి త్యాగాలు వృథా కావన్నారు. వేర్పాటువాద సంస్థలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయని, పాక్ సైన్యం కాశ్మీర్కు బలగాలు పంపి భారత్కు గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు.