భారత రాయబారి రాఘవన్ను సతీసమేతంగా వెళ్లి ఆ యువతిని కలుసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 13 యేళ్ళ కిందట పాక్ లోని పంజాబ్ రేంజర్లకు గీత దొరికిన విషయం తెలిసిందే అప్పటి నుంచి గీత పాకిస్తాన్లోని కరాచీలో ఓ స్వచ్ఛంద సంస్థలో ఉంటోంది.