ఉత్తరప్రదేశ్తో పాటు ఐదు రాష్ట్రాల్లో జరిగిన బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్లలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగా, పంజాబ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో కేంద్రంలోని అధికారిక పార్టీ విజయం సాధించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.