బోర్డర్ లోని 22 బీఎస్ఎఫ్ శిబిరాలే లక్ష్యంగా గత రాత్రి నుంచి పాక్ బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. ఈ ఘటనలో సరిహద్దు గ్రామంలోని ఓ చిన్నారి మృతి చెందింది. దీనికితోడు, ఐదుగురు పౌరులు సహా ఓ భారత జవానుకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.