టెలికాం సంస్థలు కొన్ని అందిస్తున్న పరిమిత ఇంటర్నెట్ సేవలు నెట్ న్యూట్రాలిటీకి గండికొట్టే విధంగా ఉన్నాయంటూ ఇండియన్ నెటిజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇంటర్నెట్ ఓఆర్జీ పేరుతో అందిస్తున్న లిమిటెడ్ ఇంటర్నెట్ సర్వీసుల్లో భాగస్వామి అయిన ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ స్పందించారు.