అలాగే, తాము కూడా వచ్చే ఏడాది ఫ్లిప్కార్ట్ మొదట ప్రయోగాత్మకంగా అమలు చేసి.. వచ్చే మూడేళ్ళలో పూర్తిగా స్థాయిలో విస్తరించనున్నట్టు తెలిపారు. ఆన్లైన్లో సరుకులు అమ్మటం కొంచెం కష్టమే అయినా అది లాభదాయకమే అని అభిప్రాయపడ్డారు.
ఇటీవల కాలంలో దాదాపు 1.2 బిలియన్ల జనాభా ఉన్న భారతదేశంలో ఎక్కువ మంది వినియోగదారులు ఫోన్లు, బట్టలు వంటివి ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారని, వీరి సంఖ్య క్రమేణా పెరుగుతోందని అన్నారు.