ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని తెలిపింది. అలాంటి దేశంలో గత పదేళ్లలో 10 లక్షల మంది ప్రజలు కేవలం రోడ్డు ప్రమాదాల్లోనే మృతిచెందారని వారు తెలిపారు. అందులోనే గతేడాది ఎక్కువ రోడ్డు ప్రమాదాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగాయని వారు పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రం రెండోస్థానంలో నిలిచింది.