సామాజిక వెబ్ సైట్ ఫేస్ బుక్కు గట్టి దెబ్బ తగిలింది. అమెరికాకు చెందిన మరియం అనే మహిళ ఏకంగా రూ. 725 కోట్లకు ఫేస్ బుక్పై దావా వేసింది. వివరాల్లోకి వెళ్తే... టెక్సాస్కు చెందిన మరియం, ఇల్లినాయిస్కు చెందిన అదీల్ షా ఖాన్ ఇద్దరూ స్నేహితులు. కొన్ని విభేదాలతో ఇద్దరూ విడిపోయారు.