దీనితో బిత్తరపోయి లేచిన ఆ మహిళ... ఓ వ్యక్తి తనపై మూత్రం పోయడాన్ని గమనించింది. పెద్దపెట్టున కేకలు వేయడంతో బోగీలోని వారంతా లేచారు. అంతే... మూత్రం పోస్తున్న సదరు వ్యక్తిని చితకబాదారు. అతడు పూటుగా మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. చెన్నై స్టేషను రాగానే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.