పరిస్థితి చేయిదాటిపోవడంతో రంగంలోకి దిగిన సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ విజయ్ ప్రతాప్, జిల్లా మెజిస్ట్రేట్ చంద్రపాల్ సింగ్ రంగంలోకి దిగారు. గ్రామంలో ఆవును చంపి.. చర్మాన్ని తొలగించి ఉందని చెప్పారు. ఆవును చంపిన వారి గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు.