అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ప్రచంపంచ యోగ నిద్రలో మునిగిపోయింది. పార్టీలు, దేశాలకు అతీతంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందులోభాగంగా కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా యోగా దినోత్సవం నిర్వహించారు.
ఇంతవరకు బాగానే, రాజధాని బెంగళూరులో నిర్వహించిన ఈ శిబిరంలో గంటన్నర పాటు మాత్రమే ఆమె యోగాసనాలు వేసింది. ఇందుకోసం ఆమెకు చెల్లించిన పైసలు అక్షరాలా కోటిన్నర రూపాయలు చెల్లించారు. అంతేకాకుండా రానుపోను ఖర్చులతో పాటు ఒకరోజు బెంగళూరులో ఆమె బస కోసం అదనంగా మరింత సొమ్ము ఖర్చుచేసినట్లు తెలుస్తోంది.