వరుసగా మూడోసారి బీహార్ పీఠాన్ని అధిరోహించిన నితీశ్ కుమార్.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో భాగంగా తొలి హామీని అమలు చేసేందుకు శ్రీకారం చుడుతున్నారు. ఆ ప్రకారంగా వచ్చే ఏడాది (2016) ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించారు.