సునందా కేసు సీబీఐకి అప్పగించండి... సుబ్రమణ్యస్వామి

బుధవారం, 23 జులై 2014 (21:27 IST)
సంచలనం రేపిన మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతి కేసును సిబిఐకు అప్పగించాలని బారతీయ జనతా పార్టీ నేత సబ్రమణ్య స్వామి సూచించారు. ఇదే అంశాన్ని హోంశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు తెలిపానన్నారు. ఈ కేసును సిబిఐకి అప్పగించే అంశం పరిశీలిస్తున్నామని రాజ్‌నాథ్ చెప్పారని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి