బ్లాక్ మనీ దాచుకున్న వారి జాబితాను త్వరలో కోర్టు ముందు ఉంచుతామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ జాబితాలో రాబర్ట్ వాద్రా పేరుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పేర్లు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ ఖండించక పోవడంతో ఈ వార్తలు నిజమని తెలుస్తోంది.