ఈనెల 22వ తేదీన అరటి తోటలో మొబైల్లో అశ్లీల చిత్రం చూస్తుండగా, బహిర్భూమికి వచ్చిన జయశ్రీ అమ్మానాన్నలకు చెప్తానని బెదిరించిందని.. అందుకే ఆమెపై అత్యాచారానికి పాల్పడి చంపేశానని దినేష్ వెల్లడించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.