ఫోన్ వస్తే చాలు ప్రస్తుతం సెల్ ఫోన్ తీసుకుని ఆరుబయట మాట్లాడటం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. అలా తన ఇంటి బయట నిలబడి మాట్లాడుతున్న ఓ మహిళ అందరూ చూస్తుండగానే కిడ్నాప్కు గురైంది. ఈ ఘటన ఐటీ రాజధానిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మణిపూర్కు చెందిన యువతి బెంగళూరు నగరంలో విధులు నిర్వహిస్తూ పేయింగ్గెస్ట్గా వుంటోంది.