హత్య అనంతరం యువతి మృతదేహాన్నిఆ గ్రామంలోనే ఓ గుడిసెలో గుంతతీసి పడేశారని... గ్రామస్థులు యువతి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారని ఎస్పీ మనోజ్ కుమార్ తెలిపారు. హత్యకు పాల్పడిన మృతురాలి తల్లి, ఇద్దరు బంధువులపై కేసు నమోదుచేసి విచారణ చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు.