కత్తిపోట్లకు గురైన బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తరలించామని పోలీసు డిప్యూటీ కమిషనర్ విక్రంజిత్ సింగ్ చెప్పారు. నిందితుడైన రాహుల్ మంగోల్ పూరి చేపలమార్కెట్ వద్ద ఉన్నాడని స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు వెళ్లి అతన్ని అరెస్టు చేశారు.