ఘటనకు పాల్పడిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, మిగతా వారికోసం గాలింపు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. శ్యాంపూర్కు సమీపంలోని ఒక నిర్జన ప్రాంతంలో అచేతనంగా పడివున్న బాలికను గుర్తించిన పోలీసులు వైద్య పరీక్షలకోసం ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు.