ఈ విద్యార్థి గత కొంతకాలంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు సాటి విద్యార్థులు చెపుతున్నారు. అయితే తుషార్ యాదవ్ ర్యాగింగ్ కారణంగానే చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై ఐఐటీ అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఈ ఏడాది మార్చిలో ఇదే ఐఐటీలో ఎమ్మెస్సీ చదువుతున్న వెస్ట్ బెంగాల్కు చెందిన ఓ విద్యార్థి ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు.