ఈ నేపథ్యంలో హార్దిక్ పటేల్ మిత్ర బృందంలో ఉన్న మిత్రుల్లో ఒకరు పచ్చి మోసగాడనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. హార్దిక్ పటేల్ మిత్రుల్లోని దినేశ్ పటేల్ అనే యువకుడు 2012లో ఇద్దరు జిన్నింగ్ మిల్లు వ్యాపారులకు రూ.కోటి మేర టోపీ పెట్టాడట. బాధితుల ఫిర్యాదుతో అప్పుడే దినేశ్ పటేల్పై పోలీసు కేసు కూడా నమోదైంది.