ఇలాంటి వ్యాధులకు చికిత్స చేయడం కంటే... వాటిని నివారించడమే మేలని అన్నారు. వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. కాగా, ఎబోలా వైరస్ విస్తరించకుండా దేశంలోని అన్ని ప్రధాన ఎయిర్పోర్టుల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్న విషయం తెల్సిందే.