హిమాలయ పర్వత పంక్తులకు కింది భాగంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో హిమపాతం ఎక్కవైంది. కొద్ది కాలంగా మంచు విపరీతంగా కురుస్తోంది. భారతదేశంలో భూమధ్య రేఖకు కింది దక్షిణ ప్రాంతంలో ఎండలు రోజు రోజుకు పెరుగుతుంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో హిమపాతం పెరగడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇందులో భాగంగా జమ్మూ, కాశ్మీర్ హైవేను మూసేశారు.