విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి ఇందర్జిత్ సింగ్ తేటతెల్లం చేసినప్పటికీ.. కేంద్ర హోంశాఖ వర్గాలు మాత్రం ఇంకా బుకాయిస్తూనే ఉన్నాయి. ‘నవ్యాంధ్రకు ప్రత్యేక హోదాను కల్పించే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేస్తున్నాయి.