ఎట్టకేలకు మాజీ ప్రధాన మంత్రి నోరు విప్పారు. 2జీ స్కామ్పై కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ ప్రధానినే దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న తరుణంలో.. మన్మోహన్ స్పందించారు. ప్రధానమంత్రిగా తన డ్యూటీ తాను చేశానని, తన మంత్రివర్గంలో వున్న వాళ్ళు తప్పులు చేశారో లేదో తనకు తెలియదని మన్మోహన్ స్పష్టం చేశారు.