కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి ఘాటైన వ్యాఖ్యలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిపాదించిన భూ సేకరణ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న తమ పార్టీ... రైతు వ్యతిరేకి, జాతి వ్యతిరేకి అంటూ చేస్తున్న ఆరోపణలను సోనియా లేఖలో ఖండించారు.