"రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను సుదీర్ఘకాలంగా మార్చకుండానే కాలం నెట్టుకొస్తోంది. వడ్డీ రేట్లు అధికంగా ఉన్న నేపథ్యంలో రుణాలు తీసుకోవడంలో దేశ ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు. వడ్డీ రేట్లు తగ్గితే రుణాలు తీసుకునేందుకు జనం ఆసక్తి చూపుతారు" జైట్లీ వెల్లడించారు.