తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ చెన్నై నుంచి చిత్తూరుకు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. అమ్మ ఆత్మ అపోలో ఆస్పత్రిలో తిరుగుతోందని కొన్నాళ్లు, అంత్యక్రియల సమయంలో మెరీనా తీరంలో కనిపించిందని కొన్నాళ్లు జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే.
స్థానికులు మాత్రం అమ్మ ఆత్మ పీడించడం వల్ల కారును చిత్తూరులో వదిలేసి వెళ్ళిపోయారు. కారు తనది కావడంతోనే అమ్మ ఆత్మ కారు ఓనర్ను భయపెట్టి వుంటుందని ప్రచారం జోరుగా సాగుతోంది. అమ్మ ఆత్మను పోయెస్ గార్డెన్ నుంచి మాంత్రిక శక్తులతో శశికళ అండ్ టీమ్ తరిమేసిందని.. అందుకే అమ్మ ఆత్మ ఏపీలో ఎంటరైందని తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది.