భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనుకుంటూ 2020 విజన్ పై విద్యార్థులకు బోధనలు ఇచ్చే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, తన చివరి అంకం వరకూ అలాగే ప్రసంగిస్తూనే ఉన్నారు. మన పెద్దవాళ్లు అంటుంటారు... అశుభం అనేది కలలో కూడా తలచుకోరాదనీ, ఐతే ఇటీవల ఆయనకు జార్ఖండ్ రాష్ట్ర మానవవనరుల శాఖామంత్రి కలాం ఫోటోకు దండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు.