ఈ నేపథ్యంలో అసెంబ్లీ రద్దు ఆలస్యం కావడంతో తమ శాసన సభ్యులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, వారికి డబ్బు ఎరగా వేస్తున్నారన్నారు. తమ శాసన సభ్యులకు బీజేపీ భారీ ఎత్తున డబ్బు ముట్టచెప్పేందుకు ప్రయత్నిస్తోందనే విషయాన్ని జంగ్ దృష్టికి కేజ్రివాల్ తీసుకువచ్చారు.