"గురువారం మహాత్ముడి 145వ జయంతి. ఈ సందర్భంగా ఆయన జీవిత చరిత్ర కొత్త ఎడిషన్లను రిలీజ్ చేస్తాం" అని 1929లో గాంధీ స్థాపించిన 'నవజీవన్ ట్రస్ట్'కు ప్రస్తుతం మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్న వివేక్ దేశాయ్ తెలిపారు. కొత్త ఎడిషన్లతో కలిపి దేశంలోని పదిహేడు ప్రధాన భాషల్లో గాంధీజీ జీవితచరిత్ర అందుబాటులో ఉంది.