తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్య కోసం ఆ భర్త అత్తారింటి చుట్టూ పలుమార్లు తిరిగాడు. అయినప్పటికీ.. భార్య మాత్రం కనికికరం చూపలేదు. దీంతో ఏం చేయాలో తోచని ఆ భర్త... తన భార్య మనసు కరిగి ఇంటికి వచ్చేలా చూడమని దేవుడిని ప్రార్థించసాగాడు. అప్పటికీ ఫలితం లేకపోవడంతో విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం ఇండోర్లోని పల్డాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...