భారత దేశంలోని ఈశాన్య ప్రాంతాలకు చెందిన విద్యార్థులపై ఇతర ప్రాంతాల్లో దాడులు జరుగుతున్న దాడులు, హత్యా ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మణిపూర్కి చెందిన విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఇప్పుడు ఢిల్లీలోనే మరో మణిపూర్ విద్యార్థి హత్య జరిగింది.