ఇందుకుకోసం 34 మంది పర్వతారోహకులతో కూడిన ప్రత్యేక భారత సైనిక బృందం నేపాల్ మీదుగా ఎవరెస్ట్ చేరుకునేందుకు బయలుదేరింది. ఎవరెస్ట్ పై ఉన్న ఘన వ్యర్థాలను తొలగించడమే కాక ఎవరెస్ట్ మార్గంలో పడిన వ్యర్థాలను కూడా ఈ బృందం తొలగించనున్నట్టు స్వచ్ఛ భారత్ మిషన్ నిర్వాహకులు వెల్లడించారు.