మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో ఓ 30 ఏళ్ల మహిళ తనపై అత్యాచారం చేసిన తన బావ జననాంగాలను కొడవలితో కోసిపారేసింది. ఆ తర్వాత వాటిని తీసుకుని ఎక్కడికి వెళ్లిందో తెలుసా? ఏకంగా పోలీస్ స్టేషన్కి. ముగ్గురు పిల్లల తల్లైన తనపై నాలుగు రోజులుగా అత్యాచారానికి పాల్పడుతుండటంతో సహించలేని ఆమె తిరగబడింది. పిల్లలను పిలుచుకుని నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లింది.