గోవా గవర్నర్గా ప్రసిద్ధ నవలా రచయిత, సీనియర్ బీజేపీ నాయకురాలు మృదులా సిన్హా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ హయాంలో గోవా గవర్నర్గా నియమితులైన బీవీ వాంఛూ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో మృదులను కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేయడంతో రాష్ట్రపతి నియామక ఉత్తర్వులు జారీ చేశారు.