మరోవైపు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాకిస్థాన్ ముష్కర మూకలు కాల్పులతో స్వాగతం పలికాయి. మోడీ సియాచిన్ సెక్టార్ పర్యటన వేళ భారత్ను రెచ్చగొట్టేందుకు సరిహద్దులో పాక్ బలగాలు మరో సారి కాల్పులకు తెగబడ్డాయి. గురువారం ఉదయం, రామ్గఢ్ సెక్టార్లో భారత్ శిబిరాలపై పాక్ సైనికులు కాల్పులు జరిపారు.