ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడిచే విద్యా భారతి పాఠశాలలు నిస్వార్ధ సేవలకు నిదర్శనమన్నారు. అన్ని విద్యాలయాల్లో ఏం జరుగుతుందో ప్రధానాచార్యులు గుర్తించాలని ఆయన సూచించారు. విద్యార్థి జీవితాన్ని మార్చగలిగే శక్తి ఉపాధ్యాయులకే ఉందని, పిల్లల్ని బాగా చదివించటమే తల్లిదండ్రుల కల అని అన్నారు.