నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని నేతాజీ కుమార్తె అనితాబోస్ డిమాండ్ చేశారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తే.. ఆ అస్థికలు తన తండ్రివో కావో తేలుతుందన్నారు. తైపీలోని తైహో విమానాశ్రయం సమీపంలో 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.