ఇంకా 4 దశాబ్ధాలు తమిళనాడులో ఉన్నానని.. తాను తమిళుడినేనని రజనీకాంత్ స్పష్టం చేశారు. చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో తిరుచ్చి, అర్యళూరు, తిరంబళూర్ జిల్లాలకు చెందిన అభిమానులతో సమావేశమైన సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను పట్టించుకోనని స్పష్టం చేశారు.