ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించారు. ఆయన తన కార్లు, కాన్వాయ్, భద్రతా సిబ్బందిని పక్కనబెట్టి ఢిల్లీ మెట్రో రైలులో ధౌలా కువాన్ నుంచి ద్వారక వరకు ప్రయాణించారు.
దేశ ప్రధానులుగా ఇప్పటి వరకు పని చేసిన ప్రధానమంత్రులంతా ఒక ఎత్తు అయితే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి విషయంలోనూ స్వేచ్ఛగా, బహిరంగంగా స్పందిస్తారు. అంతేకాదు ప్రజలతో ఎప్పుడూ మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.