భద్రాచలం పట్టణం కూడా 1958కు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నదని, కానీ ఇపుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భద్రచాలం పట్టణం మినహా మిగిలిన ఏడు ముంపు మండలాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్కు బదలాయిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.