హత్య కేసులో ఇటీవల అరెస్టైన వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త బాబా రాంపాల్ ప్రతి రోజు తన బర్రె పాలతో స్నానం చేసేవాడని చెప్పారు. "ఆయన శిష్యులు ప్రతి రోజు నా బర్రెల పాలను తీసుకెళ్లి ఆయనకు స్నానం చేయించేవారు. అంతేకాక, ఆ పాలతోనే పాయసం చేసి భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసేవారు.