ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి అజంఖాన్ మరొక మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు షానావాజ్ హుస్సేన్, ముక్తార్ అబ్బాస్ నక్వీలు ముస్లిం యువతులను పెళ్లి చేసుకోవాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయం గురించి గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. "హిందూ మతానికి చెందిన మహిళలను వివాహం చేసుకుని వారు లవ్ జిహాద్కు పాల్పడ్డారు.