ఈ నెల 19వతేదీన పీటర్ ముఖర్జియాను, ఇంద్రాణి ముఖర్జియాను పోలీసులు విచారించారు. ఈ విచారణలో ఇంద్రాణి, పీటర్ల సమాధానాలకు ఏమాత్రం పొంతన లభించలేదు. అందుకే పీటర్కు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించి.. ఆ రిపోర్టుతో పాటు ఆయన్ని కోర్టులో హాజరుపరుచనున్నట్లు సీబీఐ అధికారులు చెప్పారు.