ఒకవేళ గజల్ సింగర్ ఈ కార్యక్రమాన్ని రద్దు చేయని పక్షంలో శివసేన పార్టీ తీవ్ర నిరసనలు, ఆందోళనలు చేపడుతుందని వార్నింగ్ ఇచ్చింది. చిత్రపథ్ సేన ప్రధాన కార్యదర్శి అక్షయ్ బద్రాపుర్కార్ మాట్లాడుతూ, ‘పాక్తో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నామని, మన జవాన్లను ఆ దేశం పొట్టనబెట్టుకుంటుంటే.. పాక్ గాయకులను ఇక్కడికి ఎందుకు అనుమతించాలి’ అంటూ అడిగారు.